ఐటీ శాఖ నుంచి రక్షణ కల్పించండి

దీనికి గాను రూ.11,000 కో ట్లు పన్ను చెల్లించాలని ఐటీ శాఖ వోడాఫోనుకు నోటీసులు జారీ చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.50,000 కోట్లు. ఈ టాక్సు కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. జులై 19వ తేదీన విచారణకు వస్తుంది. అప్ప టి లోగా ఆదాయపు పన్ను శాఖ నుంచి తమపై ఎలాంటి చర్య తీసుకోకుం డా చూడాలని వోడాఫోను సుప్రీంను ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications