జపాన్లో మరోసారి భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

ప్రకంపనాలకు భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. జపాన్ను భారీ భూకంపం తాకి 25 వేల మంది ప్రాణాలు పోగొట్టున్న సంఘటన జరిగి సరిగ్గా నెలరోజులవుతోంది. ఇంతలో మరోసారి ఇంత తీవ్ర స్థాయిలో భూకంపం రావడంతో ప్రజలు వణికపోయారు. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రేడియేషన్ వెలువడడం ఇంకా ఆగిపోలేదు. నరిటా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు.












Click it and Unblock the Notifications