బుచ్చయ్య చౌదరిపై హరికృష్ణ ఆగ్రహం, వంశీ రాజీనామాపై ప్రకటనకు అక్షింతలు

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వర్గం, హరికృష్ణ వర్గం మధ్య తలెత్తిన వివాదాలు ఇటీవల కాలంలో తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న రాజకీయల నేపధ్యంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. విజయవాడ నగర పార్టీ అధ్యక్ష పదవికి వంశీ నిన్న రాజీనామా చేశారు. హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాను ఏ నిర్ణయమూ తీసుకోలేనని బుచ్చయ్య చౌదరి చేతులెత్తేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications