నన్ను చంపేందుకు కేంద్రం కుట్ర, దీక్ష కొనసాగుతుంది: బాబా రామ్దేవ్

శిబిరాన్ని ఖాళీ చేయమని తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. ఆర్ధరాత్రి దొంగల్లా వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమపై దాడి చేయడం అమానుషం అన్నారు. తన దీక్షను విరమింప జేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిళ్లకు పాల్పడిందని విమర్శించారు. కేంద్రం తరఫువ చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తనను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. తన దీక్షకు వస్తున్న ఆదరణ చూసి కేంద్రం ఈ దమనచర్యకు పాల్పడిందన్నారు. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో పని చేస్తుందని మండిపడ్డారు. తనకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆయన ప్రభుత్వంపై నిప్పులు కక్కారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications