నన్ను చంపేందుకు కేంద్రం కుట్ర, దీక్ష కొనసాగుతుంది: బాబా రామ్దేవ్

శిబిరాన్ని ఖాళీ చేయమని తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. ఆర్ధరాత్రి దొంగల్లా వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమపై దాడి చేయడం అమానుషం అన్నారు. తన దీక్షను విరమింప జేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిళ్లకు పాల్పడిందని విమర్శించారు. కేంద్రం తరఫువ చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తనను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. తన దీక్షకు వస్తున్న ఆదరణ చూసి కేంద్రం ఈ దమనచర్యకు పాల్పడిందన్నారు. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో పని చేస్తుందని మండిపడ్డారు. తనకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆయన ప్రభుత్వంపై నిప్పులు కక్కారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications