కూల్గా మాట్లాడుకుందామన్న జెసి దివాకర్ రెడ్డి

తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు ప్రాంతాల నేతలు ఓ మెట్టు దిగాల్సిందే అని అభిప్రాయపడ్డారు. సమస్యను సామస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మేలు జరుగుతుందన్నారు. ఇరు ప్రాంతాల నేతల మధ్య ముందు చర్చల వాతావరణం ఏర్పాడలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఢిల్లీ నుండి వచ్చాక చర్చలకు వెళతామన్నారు. కాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు ఎలా లీకయ్యాయో తనకు తెలియదని మరో నేత గాదె వెంకటరెడ్డి అన్నారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications