కూల్గా మాట్లాడుకుందామన్న జెసి దివాకర్ రెడ్డి
తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు ప్రాంతాల నేతలు ఓ మెట్టు దిగాల్సిందే అని అభిప్రాయపడ్డారు. సమస్యను సామస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మేలు జరుగుతుందన్నారు. ఇరు ప్రాంతాల నేతల మధ్య ముందు చర్చల వాతావరణం ఏర్పాడలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఢిల్లీ నుండి వచ్చాక చర్చలకు వెళతామన్నారు. కాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు ఎలా లీకయ్యాయో తనకు తెలియదని మరో నేత గాదె వెంకటరెడ్డి అన్నారు.
Comments
jc diwakar reddy gade venkat reddy telangana pranab mukherjee hyderabad జెసి దివాకర్ రెడ్డి గాదె వెంకటరెడ్డి తెలంగాణ ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్
English summary
Congress senior leader JC Diwakar Reddy opposed Payyavula Keshav comments in Guntur meeting.
Story first published: Thursday, July 21, 2011, 14:59 [IST]