అన్నా హజారే డెడ్లైన్ ఆగస్టు 30వ తేదీ

జన్ లోక్పాల్ బిల్లును ప్రతిపాదించకపోతే పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. బిల్లును ప్రతిపాదించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలోని ఐదారుగురు మాత్రమే దేశాన్ని నడుపుతున్నారని, వారికి సామాజిక - జాతీయ దృక్పథం లేదని, అప్పుడు ఈ దేశం ఏమవుతుందని, ఇదే ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications