అన్నా హజారే డెడ్లైన్ ఆగస్టు 30వ తేదీ

జన్ లోక్పాల్ బిల్లును ప్రతిపాదించకపోతే పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. బిల్లును ప్రతిపాదించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలోని ఐదారుగురు మాత్రమే దేశాన్ని నడుపుతున్నారని, వారికి సామాజిక - జాతీయ దృక్పథం లేదని, అప్పుడు ఈ దేశం ఏమవుతుందని, ఇదే ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications