ఐటి సెజ్ భూముల విషయంలో ప్రభుత్వం అలసత్వం

ఆయా కంపెనీల నుండి ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ భూములు వెనుకకు తీసుకోవడం వల్ల మొత్తం హైదరాబాద్ ఐటి ఇండస్ట్రీకే పెద్ద నష్టం వాటిల్లుతుందని సాప్ట్ మేనర్లో గవర్నమెంట్ డీల్ చేస్తుంది. గవర్నమెంట్ ఆయా కంపెనీలకు నోటీసులు పంపినప్పటికీ వారి చేత కంపెనీలను స్దాపించడం కోసం రెండు సార్లు రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మీటింగ్స్లలో గవర్నమెంట్ నిర్ణయించుకుందేమిటంటే వారి వద్ద నుండి భూమిని తీసుకోవడం కంటే మరి కొంత కాలం కంపెనీలకు గడువుని ఇవ్వడం మంచిదని నిర్ణయించుకోవడం జిరిగింది.
దీనికి సంబంధించి ఐటి డిపార్ట్ మెంట్ ఆఫీసియల్ మాట్లాడుతూ మేము ఇచ్చిన భూములలో కంపెనీలు వాటి యొక్క సంస్దలను స్దాపించడానికి మరి కొంత కాలం గడువు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఒకసారి ఇచ్చిన భూమిని కంపెనీల నుండి తీసుకుంటే దాని ఎఫెక్టు మొత్తం ఐటి పరిశ్రమపై పడుతుందనే ఉద్దేశ్యంతో గడువు ఇవ్వడం జరిగిందన్నారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications