ఆహార భద్రతకు రూపాయికి కిలో బియ్యం: ముఖ్యమంత్రి

ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేపడతామని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు. లక్షా యాభై వేల ఉద్యోగాలను కల్పించడానికి తాము సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదుకు చెందిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మినహా తెలంగాణ మంత్రులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా పరిగణిస్తూ నల్లజెండాల ప్రదర్శనకు తెలంగాణవాదులు పూనుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications