వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇప్పటి వరకు చేసింది చాలు: టి-ఎంపీలకు ప్రణబ్ క్లాస్
అందుకు వారు తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని, తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రోడ్ మ్యాప్ ప్రకటించేంత వరకు తాము నిరసన ఆపేది లేదని ప్రణబ్కు చెప్పారు. అయితే అందుకు ప్రణబ్ మరింత తీవ్రంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణబ్ క్లాస్ పీకడంతో టి-ఎంపీలు ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుండి నిష్క్రమించారు. కాగా ధరలు, విభజనతో లోకసభ దద్దరిల్లడంతో స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కెసిఆర్, విజయశాంతిలు తెలంగాణ బిల్లు సభలో పెట్టాలంటూ స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు.
Comments
pranab mukherjee telangana congress mps parliament new delhi ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు పార్లమెంటు న్యూఢిల్లీ
English summary
Union Minister Pranab Mukherjee take class to Telangana Congress parliament members today for obstructing sessions.
Story first published: Thursday, November 24, 2011, 15:11 [IST]