వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ ఐఐఎస్‌సిపై దాడి, ఆరుగురికి జీవిత ఖైదు

By Pratap
|
Google Oneindia TeluguNews

IISC - Bangalore
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఇండియన్ సైన్స్ సంస్థ (ఐఐఎస్‌సి) జరిగిన ఉగ్రవాద దాడి కేసులో ఆరుగురికి జీవిత ఖైదు పడింది. ఆ ఆరుగురికి కూడా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఐఐఎస్‌సిపై 2005లో జరిగిన దాడి కేసులో ఆరుగురిని స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ శనివారం తీర్పును వెలువరించింది. వారికి జీవిత ఖైదును ఖరారు చేస్తూ సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది.

మొహమ్మద్ రజా - ఉల్ - రెహ్మాన్, అఫ్జల్ పాషా, మెహబూబ్ ఇబ్రహీం, మిరుద్దీన్ ఖాన్, నిజాముద్దీన్, మున్నాలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దేశంపై యుద్ధాన్ని ప్రకటించినందుకు, ఉగ్రవాద దాడికి పథకం వేసినందుకు ఆ ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. కుట్ర అభియోగం మోపిన మరో వ్యక్తిని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది.

English summary
Six persons, suspected to have links with terrorist outfit Lashkar-e-Taiba, were on Monday sentenced to life imprisonment for plotting terror attacks in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X