బొత్సకు వాయిస్ లేకుండా చేశారు: సిఎంపై కాపునాడు

కాగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్సను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ముఖ్యమంత్రి మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారన్న ప్రచారం జరిగింది. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి మొదలు నేటి వరకు బొత్స సిఎంపై అసంతృప్తితోనే ఉన్నారనే చెప్పవచ్చు. అలాగే తాను సూచించిన వారికి కాకుండా తనపై అసంతృప్తిగా ఉన్న బొత్సకు పిసిసి చీఫ్ వచ్చినప్పటి నుండి కిరణ్ కూడా ఆయనపై గుర్రుగానే ఉన్నారు. అధిష్టానం వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications