సభాసంఘాన్ని అంగీకరించం: స్పీకర్కు చంద్రబాబు లేఖ

రాజకీయ పక్షాలను సంప్రదించకుండానే సభ్యులను నియమించడం నిర్ఘాంత పరుస్తోందన్నారు. శాసనసభా పర్వంలోనే ఇది అసాధారణమైన విషయమని ఆయన లేఖలో ధ్వజమెత్తారు. సభా సంఘాల ఏర్పాటు నిబంధనల ఖరారుకు సంబంధించి శాసన సభాపక్ష నేతలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం చెప్పిందని, అయినా అదేమీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను అనుసరించాలని, భూ కేటాయింపులపై ఏర్పాటైన సభాసంఘాన్ని పునర్వ్యవస్థీకరించాలని, ఆయా పార్టీల బలం ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications