యుపిఏ మెడకు మరో బిగ్ స్కాం, 'బొగ్గు' కుంభకోణం

కాగా 2004 - 2009 కాలంలో బొగ్గు గనుల్లో అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొందని సమాచారం. వేలం వేయకుండానే నామినేషన్పై బొగ్గు గనుల కేటాయింపులు కేంద్రం జరిపిందని తెలిపిందని సమాచారం. ఈ కుంభకోణంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధముందని నివేదికలో పేర్కొంది. రూ.10.67 లక్షల కోట్ల మేర అవకవతకలు జరిగాయని తెలిపింది. దేశంలోని ప్రతిష్టాత్మక కంపెనీలు అన్నింటినీ కాగ్ తన నివేదికలో పేర్కొంది. అధానీ, మిట్టల్ గ్రూప్, టాటా, జిందాల్, వేధాంత, అదిత్య బిర్లా, ఎస్ఆర్ గ్రూప్ తదితర కంపెనీల పేర్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2004-09 మధ్య కాలంలో 155 బొగ్గు గనులను కేంద్రం ఎలాంటి వేలం వేయకుండానే కేటాయించిందని ఆరోపించింది. కాగా బొగ్గు తదితర నేచరల్ రిసోర్సెస్ కేటాయింపులు వేలం ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications