మీకు ధైర్యముందా? : మంత్రులకు సీనియర్ల సవాల్

పదవుల ప్రలోభాన్ని వీడి ఒక గంటయినా ఐక్యంగా ఉంటే తెలంగాణ వస్తుందని ఉద్ఘాటించారు. తాజా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మేధోమథనం జరగాలన్న సీనియర్లను తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ప్రజలు ఎందుకు నమ్మడం లేదన్న విషయమై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు ప్రత్యేక రాష్ట్ర కాంక్షపై ముఖ్యమంత్రితో మాట్లాడి అధిష్ఠానానికి వాస్తవాలు వెల్లడించే ధైర్యం ఉందా అని, సీనియర్ల వల్లే పార్టీకి నష్టం వాటిల్లుతోందంటున్న మంత్రులు గతంలో తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పలు సమావేశాలకు హాజరై తెలంగాణపై గట్టిగా మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల మాటలపై నమ్మకం లేకనే పార్టీ అభ్యర్థులను ఓడించారని అన్నారు. మంత్రుల వెనుకంజ వల్లే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications