చిరంజీవి స్థానం సహా అన్నీ జగన్వే: హరిరామజోగయ్య

మరోవైపు జూలై తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయమని గోనె ప్రకాశ రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. వచ్చే పద్దెనిమిది నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ అనంతపురం జిల్లా నేత విశ్వేశ్వర రెడ్డి అన్నారు. టిడిపికి మూడో స్థానమే అన్నారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications