ఫెరా కేసు: శిక్ష రద్దు చేయాలని హైకోర్టుకు పార్థసారథి

మంత్రి తరపున సీనియర్ న్యాయవాది పద్మనాభ రెడ్డి వాదించారు. మంత్రికి చెందిన కెపిఆర్ ప్లాస్టిక్స్(ప్రస్తుతం ఈ సంస్థ కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ లిమిటెడ్).. ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 1994లో ఆయనపై కేసు నమోదు చేశారని తెలిపారు. అప్పట్లో ఆ సంస్థ విదేశీ మెషినరీ కోసం రూ.69 లక్షలు చెల్లించిందని, మిగిలిన మొత్తాన్ని చెల్లించలేక దానిని దిగుమతి చేసుకోలేక పోయిందని, దీంతో ఈ డీల్ మధ్యలోనే నిలిచిపోయిందని వివరించారు.
ఇందులో ఎటువంటి అవినీతి, దురుద్దేశాలు లేవని తెలిపారు. వాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక నేరాల కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలకు ఈడి న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కోర్టు తీర్పు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెస్తుందనే కారణంతో కొట్టివేయాలనడం సరికాదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications