పెట్రో ధరలు పెంచం కానీ, కఠిన నిర్ణయాలే: జైపాల్ రెడ్డి

కాగా రెండు రోజుల క్రితం పెట్రో ధరలను పెంచాలని పెట్రోలియం శాఖ... మంత్రివర్గానికి నోట్ పంపింది. పెట్రో ఉత్పత్తులపైన ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.550 కోట్ల నష్టం వస్తోందని ఈ నోట్లో పేర్కొన్నారు. ఇందువల్ల పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు రూ.5 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు జోరుగా రావడం, కేంద్రంపై పలువురు మండిపడుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి ఈ రోజు దానిపై వివరణ ఇచ్చారు. ధరల పెంపుదల వార్తలను కొట్టి పారేశారు. కాగా జైపాల్ రెడ్డి ధరలు పెంచే యోచన లేదని చెప్పడంతో ఆ ఎఫెక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడుతోంది. ఐవోసీ, హెచ్పిసిఎల్, భారత్ పెట్రోలియం షేర్ల ధరలు పడిపోతున్నాయి.
More From
-
ఏ క్షణమైనా పెట్రోల్ బాంబు పేలే ఛాన్స్ -
భారీగా పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు ? -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications