పెట్రో ధరలు పెంచం కానీ, కఠిన నిర్ణయాలే: జైపాల్ రెడ్డి

కాగా రెండు రోజుల క్రితం పెట్రో ధరలను పెంచాలని పెట్రోలియం శాఖ... మంత్రివర్గానికి నోట్ పంపింది. పెట్రో ఉత్పత్తులపైన ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.550 కోట్ల నష్టం వస్తోందని ఈ నోట్లో పేర్కొన్నారు. ఇందువల్ల పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు రూ.5 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు జోరుగా రావడం, కేంద్రంపై పలువురు మండిపడుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి ఈ రోజు దానిపై వివరణ ఇచ్చారు. ధరల పెంపుదల వార్తలను కొట్టి పారేశారు. కాగా జైపాల్ రెడ్డి ధరలు పెంచే యోచన లేదని చెప్పడంతో ఆ ఎఫెక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడుతోంది. ఐవోసీ, హెచ్పిసిఎల్, భారత్ పెట్రోలియం షేర్ల ధరలు పడిపోతున్నాయి.
More From
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications