చిరంజీవే చెప్పాలి, జంప్స్పై బొత్సది తప్పు: పాలడుగు

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను పాలడుగు తప్పు పట్టారు. పార్టీ నుండి వెళ్లే వాళ్లు వెళతారని చెప్పడం సరికాదన్నారు. ఒక పార్టీ నుండి గెలిచిన వారు పదవీకాలం పూర్తయ్యే వరకు ఆ పార్టీలోనే కొనసాగాలన్నారు. అది నైతిక ధర్మం అన్నారు. కాంగ్రెసులో ఉండే వారు ఉంటారు, వెళ్లేవారు వెళతారు అని బొత్స వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
గుణగణాలు చూడకుండా టిక్కెట్లు కేటాయిస్తే ఇలాంటి ఇబ్బందులే వస్తాయన్నారు. డబ్బుకు కాకుండా సంస్కారాన్ని చూసి టిక్కెట్లు ఇవ్వాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలా అయితేనే ఫిరాయింపులను అడ్డుకోగల్గుతామన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications