ఎంపిగా నటి రమ్య ప్రమాణం, సభలో విహెచ్పి యాత్ర, టి
న్యూఢిల్లీ: కర్నాటక ఉప ఎన్నికల్లో మాండ్య, బెంగళూరు రూరల్ స్థానాల నుండి గెలుపొందిన రమ్య, డికె సురేష్లు సోమవారం ఉదయం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వారిచే ప్రమాణం చేయించారు.
కాగా, విశ్వ హిందూ పరిషత్ కోసి పరిక్రమ యాత్ర ఉత్తర ప్రదేశ్లో వివాదం రగిలించిన విషయం తెలిసిందే. ఆదివారం పలువురు విహెచ్పి నేతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనిపై బిజెపి పార్లమెంటులో నిలదీసింది.

రాజ్యసభలో ఎస్పీ, బిజెపి సభ్యుల పోటాపోటీగా నినాదాలు చేశారు. చైర్మన్ శాంతించాలని కోరినా సభ్యులు వినలేదు. మరోవైపు టిడిపి ఎంపీలు సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
కాగా, విహెచ్పి యాత్ర పైన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. సాధు సంతులను అవమానపర్చడం తమ ప్రభుత్వం ఉద్దేశ్యం కాదని చెప్పారు. బిజెపి సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయోధ్య విషయంలో యథాస్థితి కాపాడాలని సుప్రీం ఆదేశాలు ఉన్నాయని, కోర్టు ఆదేశాలను యుపి ప్రభుత్వం నిక్కచ్చిగా పాటిస్తోందన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications