జగన్ ఇలా చేస్తారనుకోలేదు, ఆ మాటలు చాలా బాధించాయి: అఖిల ప్రియ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చావును కూడా రాజకీయం చేస్తారని తాను అనుకోలేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ గురువారం అన్నారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చావును కూడా రాజకీయం చేస్తారని తాను అనుకోలేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ గురువారం అన్నారు.
ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అసెంబ్లీలో తన తండ్రి భూమా మృతికి సంతాపం తెలిపిన సమయంలో రాకపోవడం, ఆ తర్వాత ఆయన పైన వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

బాధలో ఉన్న పరిస్థితుల్లో తాను ఇప్పుడు విమర్శలు చేసి, మళ్లీ అనిపించుకోదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడు కూడా జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేయలేదని అఖిల ప్రియ చెప్పారు.
తన తండ్రి చనిపోయినప్పుడు కూడా జగన్ అలా మాట్లాడటం చాలా బాధించిందని అన్నారు. తాను అమ్మానాన్నల గౌరవాన్ని నిలబెడతానని చెప్పారు. తాము మంత్రి పదవి కోసమే టిడిపిలో చేరామని చెప్పడం సరికాదన్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications