టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లో తెలుసా?
Recommended Video

అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమైంది. 126 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో మూడు కులాలకు చంద్రబాబు పెద్దపీట వేశారు. ముస్లింలకు రెండు సీట్లను మాత్రమే కేటాయించారు. బ్రాహ్మణులకూ అవి కూడా లేవు. తొలి జాబితాలో బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు దక్కలేదు గుంటూరు తూర్పు , విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలిపారు.

తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ కులస్తులకు అధిక సీట్లు దక్కాయి. 126 స్థానాల్లో 32 చోట్ల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టారు. ఈ జాబితాలో వారికే అగ్రస్థానం దక్కింది. వారి తరువాత బీసీలు రెండో స్థానంలో నిలిచారు.
వెనుక బడిన తరగతుల వారికి 31 సీట్లను కేటాయించారు. అలాగే- రెడ్డి సామాజిక వర్గాలకు 20 స్థానాలను ఇచ్చారు. బలిజ, తూర్పుకాపు అభ్యర్థులను 17 చోట్ల నిలబెట్టారు. ముస్లింలకు రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. కాగా, బ్రాహ్మణులకు ఒక్క సీటూ ఇవ్వలేదు. ఇక వారి ఆశలు మలి జాబితా మీదే ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications