పవన్ పెళ్లాల విషయం వాళ్లే తేల్చుకోవాలి...జగన్ కు ఆ హక్కు లేదు: ఉండవల్లి
న్యూ ఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విమర్శించే విషయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్దే తప్పని తేల్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు జగన్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
Recommended Video

ఢిల్లీలో జరిగిన మీట్ ది ప్రెస్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ఆయన ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. పవన్ కల్యాణ్కు ఎందరు పెళ్లాలు అన్నది వారే తేల్చుకోవాలని అన్నారు. ఐపీసీ చాప్టర్ 28 ప్రకారం ఈ విషయంపై మరొకరు కామెంట్ చేయకూడదని చెప్పారు. పవన్ విషయంపై ఆయన సతీమణులే తేల్చుకోవాల్సి ఉంటుందని...ఆ విషయమై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇరు వర్గాలకు ఆరోగ్యకరం కాదన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయాలను కలుషితం చేయడం కిందకే వస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు వ్యక్తిగత విషయాలకు సంబంధం లేదన్నారు. వ్యక్తి అలవాట్లు చూసి ఓట్లు వేయరని...ఆ వ్యక్తి వల్ల తమకు ఎంత వరకు మేలనే విషయం చూసి జనం ఓట్లు వేస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications