రోజా వర్సెస్ బుద్దా వెంకన్న... మాటల యుద్ధం
ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తిప్పికొట్టారు.
విజయవాడ: ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తిప్పికొట్టారు.
జగనే దేశంలో పెద్ద అవినీతిపరుడంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై కూడా బుద్దా వెంకన్న స్పందించారు. మిత్రపక్ష విమర్శలను తీవ్రంగా తీసుకోబోమని వ్యాఖ్యానించారు.
రోజా ఏమన్నారంటే...
''రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మహిళలపై దాడులు జరిగితే మహిళా మంత్రులు కూడా పట్టించుకోవడంలేదు. అవినీతిపై సీఎం చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే సరిపోదు, ఏడాదిపాటు ప్రతిరోజు పెట్టినా సరిపోతుందోలేదో!’’
బుద్దా వెంకన్న స్పందన ఇదీ...
''రాష్ట్రంలోనే కాదు దేశంలో నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డే. ముఖ్యమంత్రిపై రోజుకొక అబద్ధం మాట్లాడుతున్నారు. డబ్బులిచ్చి జనాలను తీసుకొచ్చి, అందులో ఒకరిద్దరికి ట్రైనింగ్ ఇచ్చి మరీ చంద్రబాబుపై అవాకులు, చెవాకులు చెప్పిస్తున్నారు. బీజేపీ మా మిత్రపక్షం. సోదరులు ఏదైనా అన్నా దాన్ని చిరునవ్వుతో స్వాగతిస్తాం.’’
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications