కేటీఆర్ మళ్లీ మంత్రి కావాలని ఎదురుచూస్తున్నాను... అసదుద్దిన్ ఓవైసీ
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరోసారి మంత్రి కావాలని ఎదురు చూస్తున్నట్టు ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థానంలో నిలబెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారని కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లి మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్కు ఆయన రీట్వీట్ చేశారు.
కేటీఆర్ హయాంలోనే ఓప్పో, వన్ప్లస్ లాంటీ సంస్థలతో ఇటివల అమేజాన్ సంస్థను కూడ తీసుకువచ్చిన ఘనత కేటీఆర్దని అసదుద్దిన్ పేర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీంతో అసదుద్దిన్కు కృతజ్ఝతలు కూడ తెలిపారు.

రెండోసారి అధికమెజారిటీ వచ్చిన తర్వాత కేటీఆర్తో పాటు హరీష్ రావులకు కూడ మంత్రి పదవులు దక్కని విషయం తెలిసిందే.. అయితే కేటీఆర్కు పార్టీ కీలక భాద్యతలను సీఎం కేసీఆర్ అప్పగించడంతో పార్టీ వ్యవహారాలను చూస్తున్నాడు.
అయితే కొద్దిమంత్రినే తన మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్ రానున్న దసరాకు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు మరింత మంది ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications