జీడిమెట్లలో ఫైర్ యాక్సిడెంట్.. పేలిన 5 రియాక్టర్లు, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్లో గల జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో గల శ్రీధర బయోటెక్ సంస్థలో రియాక్టర్లు పేలాయి. ఐదు రియాక్టర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే గల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారట. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆపివేస్తున్నారు.

ప్రమాదంతో జీడిమెట్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీపంలో ఇతర ఫార్మా, బయోటెక్ సంస్థలు ఉంటాయి. అక్కడికి మంటలు వ్యాపిస్తాయా అనే ఆందోళన నెలకొంది. శ్రీధర బయోటెక్ సంస్థలో జరిగిన ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications