Telangana Budget Session 2021 -కరోనాలో హరీశ్ సాహసం -రూ.2,30,825 కోట్ల బడ్జెట్ -దేనికి ఎంతంటే..
కరోనా విలయం కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోతున్నా.. భవిష్యత్తుపై మెండైన ఆశలతో.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిండైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. గడిచిన ఏడాదిలో కొవిడ్ వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లినా, ఆ ప్రభావం పద్దుపై ఏమాత్రం కనిపించలేదు. కీలక రంగాలకు కేటాయింపుల్లో కాంప్రమైజ్ కాకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ మంత్రి హరీశ్ రావు పద్దు సాగిందిలా...
రూ.2,30,825 కోట్ల బడ్జెట్
2021-22
ఆర్థిక
సంవత్సరానికిగానూ
తెలంగాణ
రాష్ట్ర
బడ్జెట్ను
ఆర్థిక
మంత్రి
హరీశ్రావు
గురువారం
ఉదయం
శాసనసభలో
ప్రవేశపెట్టారు.
ఈ
ఏడాది
మొత్తం
బడ్జెట్
విలువ
రూ.2,30,825
కోట్లు
అని
తెలిపారు.
రాష్ట్ర
రెవెన్యూ
వ్యయాన్ని
రూ.1,69,383.44
కోట్లుగా
చూపించిన
మంత్రి
హరీశ్..
ఆర్థిక
లోటు
అంచనా
రూ.45,509.60
కోట్లుగా,
మూలధన
వ్యయం
రూ.29,046.77
కోట్లుగా,
పెట్టుబడి
వ్యయం
రూ.29,046.77
కోట్లుగా,
రెవెన్యూ
మిగులు
రూ.6,743.50
కోట్లుగా
పేర్కొన్నారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ! -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?
ప్రగతి పథంలో తెలంగాణ..
''గడిచిన ఏడేళ్లలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధిలో అనేక రాష్ట్రాలను అధిగమించింది. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపధాన పయనిస్తున్నాం. బడ్జెట్ గురుతర బాధ్యతలను నాకు అప్పగించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు'' అని మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక..
కేటాయింపులు ఇలా..
పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి
శాఖ-
రూ.29,271
కోట్లు
వ్యవసాయశాఖ
-
రూ.25వేల
కోట్లు
నీటిపారుదలశాఖ-
రూ.16,931
కోట్లు
రైతుబంధు-
రూ.14,800
కోట్లు
రుణమాఫీ-
రూ.5,225
కోట్లు
సీఎం
దళిత్
ఎంపవర్మెంట్
-రూ.
వెయ్యి
కోట్లు
వ్యవసాయ
యాంత్రీకరణకు
రూ.1500
కోట్లు
పశుసంవర్థకశాఖ-
రూ.1,730
కోట్లు
సమగ్ర
భూ
సర్వే-
రూ.400
కోట్లు
నూతన సచివాలయం నిర్మాణానికి రూ. 610 కోట్లు
వైద్యారోగ్య
శాఖకు
రూ.
6,295
కోట్లు
విద్యుత్
రంగానికి
రూ.
11,046
కోట్లు
సాగునీటి
రంగానికి
రూ.
16,931
కోట్లు
హోంశాఖకు
రూ.
6,465
కోట్లు
ఆసరా
పెన్షన్ల
కోసం
రూ.
11,728
కోట్లు
కల్యాణలక్ష్మి
షాదీముబారక్
పథకాలకు
రూ.
2,750
కోట్లు
పౌరసరఫరాల
శాఖకు
రూ.
2,363
కోట్లు
సాంస్కృతిక
పర్యాటక
రంగాలకు
రూ.
726
కోట్లు
ఐటీ
రంగానికి
రూ.
360
కోట్లు
డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు
మెట్రో
రైలు
ప్రాజెక్టుకు
రూ.
1000
కోట్లు
ఆర్టీసీకి
రూ.
3000
కోట్లు(ఇందులో
బడ్జెటేతర
నిధులు
రూ.
1500
కోట్లు)
అటవీశాఖకు
రూ.
1,276
కోట్లు
దేవాలయాల
అభివృద్ధి,
అర్చకులు,
దేవాదాయ
ఉద్యోగుల
సంక్షేమ
కోసం
రూ.
720
కోట్లు
పరిశ్రమల
రాయితీ
కోసం
రూ.
2,500
కోట్లు
పరిశ్రమల
శాఖకు
రూ.
3,077
కోట్లు
ఆర్
అండ్
బీ
రోడ్లకు
రూ.
800
కోట్లు
మైనార్టీ
గురుకులాల
నిర్వహణకు
రూ.
561
కోట్లు
మైనార్టీ
సంక్షేమానికి
రూ.
1,606
కోట్లు
పంచాయతీరాజ్
రోడ్లకు
రూ.
300
కోట్లు