పోటెత్తిన భక్తులు: కార్తీక పౌర్ణమి వేళ తొక్కిసలాట, ముగ్గురు మృతి
భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తొక్కిలాసట జరిగింది.
పాట్నా: కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తడంతో.. వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తొక్కిలాసట జరిగింది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
బీహార్ బెగుసరాయ్ లోని సిమారియా గంగా నది ఘాట్ వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో మరో 10మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తొక్కిసలాటలో ముగ్గురు మృత్యువాత పడగా.. రెండు మృతదేహాలను నదిలోకే విసిరేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తొక్కిసలాట సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తొక్కిసలాటలో మృతి చెందినవారికి బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications