ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిందిలా..ఎందుకంటే?

ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.

చెన్నై:ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.

తమిళనాడు రాష్ట్రంలోలి శ్రీవిల్లిపుత్తూరు కొటైటపట్టికి చెందిన పొన్ రాజ్ కు తో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకొన్న రాజేశ్వరి భర్త ఈశ్వరన్ ఈ విషయమై ఇద్దరిని మందలించాడు.

a man murdered for extra marital affair in tamilnadu

ఈశ్వరన్ కూలీ పనిచేస్తుంటాడు. రాజేశ్వరి కూరగాయల దుకాణం నడిపేది.వీరికి ఇద్దరు కొడుకులు కూడ ఉన్నారు.పొన్ రాజ్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కారణమైంది.

ఈ మేరకు ఈశ్వరన్ తాను పనిచేసే ప్రాంతంలోనే మద్యం మత్తులో పడుకొని ఉండగా రాజేశ్వరి, పొన్ రాజ్ లు వేటకత్తితో నరికి హత్య చేశారు. దీనిపై శ్రీవిల్లిపుత్తూరు టౌన్ సిఐ మహేష్ కుమార్ దర్యాప్తు చేశారు.

ఈ దర్యాప్తులో ఈశ్వరన్ ను పొన్ రాజ్, ఈశ్వరన్ భార్య హత్య చేశారని తేలింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+