ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిందిలా..ఎందుకంటే?
ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.
చెన్నై:ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.
తమిళనాడు రాష్ట్రంలోలి శ్రీవిల్లిపుత్తూరు కొటైటపట్టికి చెందిన పొన్ రాజ్ కు తో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకొన్న రాజేశ్వరి భర్త ఈశ్వరన్ ఈ విషయమై ఇద్దరిని మందలించాడు.

ఈశ్వరన్ కూలీ పనిచేస్తుంటాడు. రాజేశ్వరి కూరగాయల దుకాణం నడిపేది.వీరికి ఇద్దరు కొడుకులు కూడ ఉన్నారు.పొన్ రాజ్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కారణమైంది.
ఈ మేరకు ఈశ్వరన్ తాను పనిచేసే ప్రాంతంలోనే మద్యం మత్తులో పడుకొని ఉండగా రాజేశ్వరి, పొన్ రాజ్ లు వేటకత్తితో నరికి హత్య చేశారు. దీనిపై శ్రీవిల్లిపుత్తూరు టౌన్ సిఐ మహేష్ కుమార్ దర్యాప్తు చేశారు.
ఈ దర్యాప్తులో ఈశ్వరన్ ను పొన్ రాజ్, ఈశ్వరన్ భార్య హత్య చేశారని తేలింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications