కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్ ఘడ్ సీఎం బాగల్
దీపావళి పర్వదినం సందర్భంగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థులు విశ్వాసిస్తారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఆయన కొరఢా దెబ్బలు తిన్నారు. అప్పట్లో ఆ వార్త వైరల్ అయ్యింది. ఆ ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలు తినడం సహాజంగా జరుగుతుంటుంది.
పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బలను కూడా కాచుకుంటారు. సీఎం బాగల్ కూడా ఇలా కొరడా దెబ్బలు తిన్నారు. అనంతరం ఆ వీడియో ట్విట్ చేశారు. మంగళవారం ఉదయం దుర్గ్ జిల్లాలో గల జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజ జరగింది. సీఎం భూపేష్ బాగల్ అందులో పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

తర్వాత జరిగే కార్యక్రమంలో మిగతా భక్తుల మాదిరిగా బాగల్ పాల్గొన్నారు. వారి మాదిరిగా కొరడా దెబ్బలు తిన్నారు. దీంతో శుభం కలుగుతుందని స్థానికులు విశ్వసించారు. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని సీఎం బాగల్ కూడా పాటించారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications