సిక్కింలో భూకంపం: పరుగులు తీసిన జనం
సోమవారం తెల్లవారుజామున సుమారు 3.12గంటల సమయంలో సిక్కిం రాష్ట్రంలో భూ కంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప ప్రభావం తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది.
గ్యాంగ్టక్: సోమవారం తెల్లవారుజామున సుమారు 3.12గంటల సమయంలో సిక్కిం రాష్ట్రంలో భూ కంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప ప్రభావం తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది.
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో నివాసాల్లోని ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

కాగా, ఈశాన్య రాష్ట్రాలతోపాటు మయన్మార్ దేశంలో ఆదివారం రిక్టారు స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాతి రోజే మరోసారి భూమి కంపిచడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications