బెంగళూరు, శ్రీనగర్‌లో భూప్రకంపనలు: పరుగులు తీసిన జనం

జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో మంగళవారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 5గా నమోదైంది. శ్రీనగర్‌ వ్యాలీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో మంగళవారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 5గా నమోదైంది. శ్రీనగర్‌ వ్యాలీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.

దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. లడఖ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియలేదని అధికారులు తెలిపారు.

Moderate quake rocks Srinagar and bengaluru

బెంగళూరులో కంపించిన భూమి

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్, కెంగేరి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే, భూకంపనలు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+