జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్
భారతదేశానికి ఇప్పుడు దాయాదుల తో టెన్షన్ పట్టుకుంది.ఒక పక్క పాకిస్తాన్, మరోపక్క చైనాతో తలనొప్పులు ఫేస్ చేస్తున్న సమయంలోనే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి కలకలం రేపింది. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తుంది. వారి ప్రయత్నాలను భగ్నం చేస్తూ చెక్ పెడుతుంది. కంటి మీద కునుకు లేకుండా నిత్యం పహారా కాస్తుంది.
గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ చోటు చేసుకుంటూనే ఉంది. ఉగ్రవాదులు ఒకపక్క భారతదేశం కరోనా పోరాడుతున్న సమయంలో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఇండియా వాటిని పసిగట్టి తిప్పి కొడుతుంది. ఇక ఈ క్రమంలోనే నేడు మరోమారు సౌత్ కాశ్మీర్ లోని మునాంద్ ప్రాంతంలో గల లోయలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ప్రస్తుతం కీలకంగా మారింది.

సౌత్ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా, మునాంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. ఇండియన్ ఆర్మీ,జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలతో ప్రస్తుతం అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఇక భద్రతా బలగాల కదలికలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు కొనసాగిస్తోంది. ఒకపక్క ఉగ్రవాదులతో, మరోపక్క దాయాదులతో, ఇంకోపక్క కరోనా మహమ్మారి తో భారతదేశం ఇప్పుడు పోరాటం సాగిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications