చికెన్-65లో పురుగులు, బిర్యానీలో ఫంగస్: షాక్ తిన్న కస్టమర్..
బిర్యానీ కూడా కుళ్లిపోయి, ఫంగస్ చేరి ఉండటం గమనించాడు. మేనేజర్ ను నిలదీసినా ఎటువంటి సమాధానం రాలేదు.
మేడ్చల్: ఇటీవలి కాలంలో బిర్యానీపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. నగరంలోని చాలా హోటళ్లు నాసిరకం బిర్యానీ వండుతూ కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా బోడప్పల్ లోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కొంతమంది కస్టమర్లు ఆందోళనకు దిగారు. అంతకుముందు ఓ కస్టమర్ చికెన్-65ఆర్డర్ ఇచ్చాడు. అయితే అందులో పురుగులు రావడంతో మరో ఐటెం బిర్యానీని ఆర్డర్ చేశాడు.

బిర్యానీ కూడా కుళ్లిపోయి, ఫంగస్ చేరి ఉండటం గమనించాడు. మేనేజర్ ను నిలదీసినా ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో కస్టమర్లంతా కలిసి స్వాగత్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More From
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications