చికెన్-65లో పురుగులు, బిర్యానీలో ఫంగస్: షాక్ తిన్న కస్టమర్..
బిర్యానీ కూడా కుళ్లిపోయి, ఫంగస్ చేరి ఉండటం గమనించాడు. మేనేజర్ ను నిలదీసినా ఎటువంటి సమాధానం రాలేదు.
మేడ్చల్: ఇటీవలి కాలంలో బిర్యానీపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. నగరంలోని చాలా హోటళ్లు నాసిరకం బిర్యానీ వండుతూ కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా బోడప్పల్ లోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కొంతమంది కస్టమర్లు ఆందోళనకు దిగారు. అంతకుముందు ఓ కస్టమర్ చికెన్-65ఆర్డర్ ఇచ్చాడు. అయితే అందులో పురుగులు రావడంతో మరో ఐటెం బిర్యానీని ఆర్డర్ చేశాడు.

బిర్యానీ కూడా కుళ్లిపోయి, ఫంగస్ చేరి ఉండటం గమనించాడు. మేనేజర్ ను నిలదీసినా ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో కస్టమర్లంతా కలిసి స్వాగత్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications