క్రిస్మస్ పండుగ కోసం సొంతూరికి సీఎం జగన్.. ఫ్యామిలీతో కలిసి మూడ్రోజులు అక్కడే..
ఏపీ సీఎం జగన్ ఎప్పటిలాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్ని సొంతూరు పులివెందులలోనే జరుపుకోనున్నారు. ఫ్యామిలీతో కలిసి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలో పాల్గొంటారు. పండుగకు రెండ్రోజుల ముందే ఆయన కడప జిల్లా పర్యటనకు బయల్దేరివెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 25 దాకా కడప జిల్లాల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాల షెడ్యూల్ ను అధికారులు సిద్ధం చేశారు.
సోమవారం ఉదయం కడప చేరుకుకోనున్న సీఎం జగన మొదట రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వివిధ డెవలప్మెంట్ ప్రోగ్సామ్స్ చూసుకుని, మధ్యాహ్నానికి జమ్ములమడుగులో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్కు శంకుస్ధాపన చేస్తారు. అక్కడే బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారు.

మంగళవారం జగన్ ఫ్యామిలీ మొత్తం వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పిస్తారు. అదేరోజు రాయచోటిలో సభ ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి పులివెందుల భాకరాపురంలోని సొంతింటికి జగన్ వెళ్తారు. బుధవారం క్రిస్మస్ వేడుకల తర్వాత రెండు మూడు ప్రోగ్సామ్స్ చూసుకుని సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications