‘కేసీఆర్’ చీరలపై ఆసక్తి చూపని మహిళలు?: లక్షల్లో మిగిలిపోయాయి!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఎన్నో వివాదాలకు తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఈ చీరల పంపిణీకి లక్షలాదిమంది దూరంగా ఉండటం గమనార్హం.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఎన్నో వివాదాలకు తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఈ చీరల పంపిణీకి లక్షలాదిమంది దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీరల పంపిణీలో అధికారులు కూడా అంత ఆసక్తి ప్రదర్శించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1.04 కోట్ల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి సెప్టెంబరు మూడోవారంలో చీరలను పంపిణీ చేశారు. రేషన్ దుకాణాల వారీగా పంపిణీకి ఏర్పాట్లు చేసినా... ఇంకా 9 లక్షలకు పైగా చీరలు మిగిలిపోయాయి.

Recommended Video

Telangana women refused Batukamma sarees టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
మొత్తం 1,04,46,794 చీరలకు 94,76,554 పంపిణీ అయ్యాయి. దీంతో ఇంకా 9,70,240 చీరలు మిగిలే ఉన్నాయి. చీరల పంపిణీ సందర్భంలో తమకు నాణ్యమైన చీరలు ఇవ్వలేదంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications