కళాశాల హాస్టల్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ మొదటి సంవత్సరం చదుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని గ
హైదరాబాద్: శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ మొదటి సంవత్సరం చదుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని గురువారం చోటుచేసుకుంది.
ఇబ్రహీంపట్నం సీఐ స్వామి కథనం ప్రకారం...మంచిర్యాల్ జిల్లా కేంద్రానికి చెందిన జి రోషిణి (18) శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందూ కళాశాలలో బీటెక్ సీవిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల వసతి గృహంలోనే ఉంటోంది.

కాగా, గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన గది తలుపులను మూసి ఫ్యాన్కు ఉరేసుకుంది. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు కిటికీ తొలగించి చూడగా రోషిణి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.
దీంతో వెంటనే వారు ఆమెను కిందకి దింపి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే రోషిణి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. రోషిణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలాన్ని ఏసీపీ మల్లారెడ్డి, సీఐ స్వామి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications