శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాలు రద్దు: ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. మొత్తం ఎనిమిది విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో విషయం తెలియక ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతి, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్(Hyderabad) విమానాలు రద్దు చేసినట్లు ఎయిరిండియా(Air India) పేర్కొంది. సాంకేతిక కారణాల వల్లే ఆకస్మాత్తుగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ విషయం తెలియని చాలా మంది ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఎయిర్ ఇండియా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందస్తు ఇవ్వకుండా రద్దు చయడంపై ఆందోళనకు దిగారు.
తాము వెళ్లాల్సిన విమానం ఎంతకూ రాకపోవడంతో సంబంధిత అధికారులను నిలదీశారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం స్పందించింది. టికెట్ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్ చేసింది. అయినప్పటికీ తమ సమయం వృథా చేశారంటూ ప్రయాణికులు మండిపడ్డారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications