భారత్బంద్తో టీఎన్జీవోలకు ఏం సంబంధం..? బండి సంజయ్ ఫైర్
మరికొన్ని గంటల్లో రైతుల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. బంద్కు అనుకూలంగా విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వ్యతిరేకంగా అధికార బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. నేతలపై ఫైరయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు కూడా బంద్కు మద్దతు తెలుపడాన్ని తప్పుపట్టారు.
టీఎన్జీవో నాయకుల తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. టీఎన్జీవో నాయకులకు రైతు బంద్తో సంబంధం ఏంటి అని అడిగారు. ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నేతలు.. సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు అని ఫైరయ్యారు. ఐఆర్, పీఆర్సీల గురించి మాట్లాడాల్సిన నేతలు.. భారత్ బంద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ, కనీస మద్దతు ధరపై ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు.

భారత్ బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతోందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ తెలిపారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బంద్ ముగిస్తామని వెల్లడించారు. ఆ సమయం వరకు చాలా కార్యాలయాలు విధుల్లో ఉంటాయని తెలిపారు. 3 తర్వాత అన్నీ యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత సాధారణంగా ఉండటంతో.. జనం బయట తిరగొచ్చు అని వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications