రోడ్డు ప్రమాదాలపై అవగాహన
హైదరాబాద్: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ సంస్ధ సేఫ్ రోడ్స్ కార్యక్రమాన్ని నగరంలోని జెఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించింది. హైదరాబాద్ లో 2015 సంవత్సరం ప్రారంభం నుండి 2016 మే వరకు 3,488 యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సాయంతో ప్రజలకు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు సరైన రోడ్ సేఫ్టీ లేకపోవడం వల్లే జరుగుతుందని వారు తెలియజేశారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications