ఎమ్మెల్యే రాజా సింగ్పై కేసు నమోదు
హైదరాబాద్: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ బహిరంగ సభలో వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై గోల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
డిసెంబరు 15న కర్ణాటకలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హిందూ, ముస్లింల సఖ్యతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ డిసెంబర్ 20న గోల్కొండకు చెందిన ఇర్ఫాన్ ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామని గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్పాషా తెలిపారు. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేస్తామన్నారు. కర్ణాటకలో కూడా రాజా సింగ్పై కేసు నమోదైనట్లు తెలిసింది.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ??












Click it and Unblock the Notifications