ఓటుకు నోటు?: గవర్నర్తో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు, వచ్చిన ఏకే ఖాన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్ను రాజ్ భవన్లో కలిశారు. ఇరువురి మధ్య రెండున్నర గంటలుగా చర్చలు సాగుతున్నాయి. సుదీర్ఘ మంతనాల పైన చర్చ జరుగుతోంది.
కేసీఆర్, గవర్నర్ నరసింహన్ భేటీ సమయంలోనే రాజ్ భవన్కు ఏసీబీ డీజీ ఏకే ఖాన్, అడ్వోకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి కూడా వచ్చారు. దీంతో ఓటుకు నోటు కేసు విషయమై వారి మధ్య చర్చ జరిగిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ కేసుపై ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంచలనం సృష్టించిన ఈ కేసుపై మళ్లీ చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసుపై కోర్టు ఉత్తర్వుల మీద ఏసీబీ అధికారులు మంగళవారం నాడు సమావేశమయ్యారు.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications