శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో మైదానం తిరుమలను తలపించేలా ఉంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనయర్ నాయకుడు దానం నాగేందర్ నేతృత్వంలో సాయంత్రం 6.25 గంటలకు అంకురార్పణతో మొదలైన కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన భక్తులను ఆద్యంతం అలరించింది.
టీటీడీ తరుపున డాలర్ శేషాద్రి, ప్రధాన అర్చకుడు సుందరవదన్ నేతృత్వంలోని 15 మంది అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య సరిగ్గా 7.59 గంటలకు మగళ్యధారణతో ముగిసింది. భక్తులకు తిరుమల ప్రసాదంతో పాటు అక్షింతలు అందజేశారు.
అంతక ముందు తిరుమల నుంచి తీసుుకవచ్చిన ఉత్సవమూర్తులను తాడ్బందు నుంచి పరేడ్ మైదానానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల నుంచి వచ్చిన వాద్య బృందం ఊరేగింపులో మందు నడవగా.. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీవారు మైదానానికి చేరుకున్నారు.
కల్యాణోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను దానం దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హారీష్ రావు, ఈటెలతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గణేష్ గుప్త, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్వామి స్వరూపానంద, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిగింది.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
వేలాదిగా వచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో మైదానం తిరుమలను తలపించేలా ఉంది.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శ్రీనివాస కళ్యాణ ప్రధాన వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైన దృశ్యం.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శ్రీనివాస కళ్యాణ ప్రధాన వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైన దృశ్యం. పాల్గొన్న ప్రధాన అర్చకుడు సుందరవదన్, డాలర్ శేషాద్రి.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
వేలాదిగా వచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో మైదానం తిరుమలను తలపించేలా ఉంది.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
అంతక ముందు తిరుమల నుంచి తీసుుకవచ్చిన ఉత్సవమూర్తులను తాడ్బందు నుంచి పరేడ్ మైదానానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్కి మాజీ మంత్రి దానం నాగేందర్ స్వాగతం పలుకుతున్న దృశ్యం.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్కి శ్రీవారి జ్ఞాపికను అందిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్. ప్రక్కన డాలర్ శేషాద్రి, ఆలయ అధికారులు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, చిత్రంలో మాజీ మంత్రి దానం నాగేందర్. ప్రక్కన డాలర్ శేషాద్రి, ఆలయ అధికారులు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, చిత్రంలో మాజీ మంత్రి దానం నాగేందర్. ప్రక్కన డాలర్ శేషాద్రి, ఆలయ అధికారులు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
ఈ కార్యక్రమంలో మంత్రులు హారీష్ రావు, ఈటెలతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గణేష్ గుప్త, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్వామి స్వరూపానంద, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
శ్రీవారి కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన వారికి అలేఖ్య కూచిపూడి నృత్యం కనువిందు చేసింది.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
టీటీడీ తరుపున డాలర్ శేషాద్రి, ప్రధాన అర్చకుడు సుందరవదన్ నేతృత్వంలోని 15 మంది అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య సరిగ్గా 7.59 గంటలకు మగళ్యధారణతో ముగిసింది. భక్తులకు తిరుమల ప్రసాదంతో పాటు అక్షింతలు అందజేశారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
తిరుమల నుంచి వచ్చిన వాద్య బృందం ఊరేగింపులో మందు నడవగా.. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీవారు మైదానానికి చేరుకున్నారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్
తిరుమల నుంచి వచ్చిన వాద్య బృందం ఊరేగింపులో మందు నడవగా.. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీవారు మైదానానికి చేరుకున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications