చెప్పినా పట్టించుకోరా?: ఆమ్రపాలికి కోపం వచ్చింది!
వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి కోపం వచ్చిందట. తాను స్వయంగా ఆదేశాలు జారీ చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నగరంలోని ఆసుపత్రుల సమీక్షలో భాగంగా సీఎంకే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు - ప్రసూతి ఆసుపత్రి నిర్వహణపై ఆర్ఎంవో డాక్టర్, సూపరింటెండెంట్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించారట.

మూడు వారాల క్రితం ఆసుపత్రిలో డిప్యుటేషన్ పైన ఉన్న వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కాన్పులకు వచ్చే వారి కోసం స్కానింగ్ మిషన్, నీటి శుద్ధి యంత్రాలు, జనరేటర్ కోసం అంచనాలు సమర్పించాలని చెప్పినా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహించారు.
ఇది తొలి తప్పుగా భావిస్తూ వారిని ప్రస్తుతానికి మందలించి వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గర్భిణీలను ఆసుపత్రికి తీసుకు వచ్చి పరీక్షలు చేసిన అనంతరం ఇంటి వద్ద తిరిగి వదిలేసేందుకు 102 సేవలు అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా ఆమ్రపాలి అన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications