కేటీఆర్‌కు కరోనావైరస్ పాజిటివ్: వారందరూ పరీక్షలు చేసుకోవాలని ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కరోనావైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.

Recommended Video

    KTR కు కరోనావైరస్ పాజిటివ్ *Health | Telugu OneIndia

    కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నానని.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ప్రస్తుతంలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో త్వరగా కోలువాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

    ఇటీవల కాలుకు గాయం కావడంతో ఆయన కొద్ది రోజులపాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకున్నత తర్వాత గత కొద్ది రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కోవిడ్ బారినపడటం గమనార్హం.

    Coronavirus positive for minister KTR

    కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. 200-300 కరోనా కేసులు నమోదవుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+