ఆల్ ఖైదా దాడులకు ఛాన్స్: హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో హైఅలర్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో భారత దేశంలోని మెట్రో నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అల్ ఖైదా ఉగ్రవాదులు మెట్రో నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని హెచ్చరించారు.
సమాచారం మేరకు, ఆల్ ఖైదా ప్రజలు ఎక్కువగా ఉంటే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, భవనంతులు, ఆలయాలు తదితరాలను లక్ష్యం చేసుకోవచ్చునని సోమవారం నాడు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications