స్వైన్ఫ్లూ బారిన డిప్యూటీ సీఎం దంపతులు.. నాలుగు రోజులుగా నిమ్స్లో
తెలంగాణలో ఇప్పటికే 100మందికి స్వైన్ ఫ్లూ సోకగా.. వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు స్వైన్ ఫ్లూ పేషెంట్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దంపతులు స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. గత నాలుగు రోజులుగా డిప్యూటీ సీఎం దంపతులు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో వారు బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం దంపతులు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని నిమ్స్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. వారి రక్త నమూనాలను సేకరించి ఐపీఎంకు పంపించినట్టు వైద్యులు తెలిపారు.

కాగా, తెలంగాణలో ఇప్పటికే 100మందికి స్వైన్ ఫ్లూ సోకగా.. వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు స్వైన్ ఫ్లూ పేషెంట్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు కర్నూలు, నెల్లూరు, తిరుపతిలోను స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఏపీని కూడా కలవరపెడుతోంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications