నిపా భయం?: రోగులతో కిక్కిరిసిపోయిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి..
హైదరాబాద్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. రక్త పరీక్షల కోసం రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లో రెండు నిపా అనుమానిత కేసులు నమోదు కావడంతో.. చాలామందిలో భయాందోళన నెలకొంది.
సాధారణ జ్వరానికి కూడా నిపా సోకిందేమోనన్న ఆందోళనతో రక్త పరీక్షల కోసం ఆసుపత్రికి పరిగెత్తుతున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా ఫీవర్ ఆసుపత్రికి పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

సోషల్ మీడియాలో నిపా వైరస్ గురించి వైరల్ అవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువైనట్టు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వాస్పత్రుల్లో నిపా అనుమానిత కేసుల కోసం ప్రత్యేక వార్డులు చేశారు.
More From
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications