రవీంద్ర భారతిలో అగ్ని ప్రమాదం: చెలరేగిన మంటలు
హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ప్రధాన వేదిక వద్ద విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.
హైదరాబాద్: నగరంలోని సాంస్కృతిక కళావేదిక రవీంద్ర భారతిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ప్రధాన వేదిక వద్ద విద్యుత్ షాక్తో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.
ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రధాన వేదిక వద్ద ఉన్న వైర్లు, లైట్లు, స్పీకర్లు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

భవనం లోపల దట్టంగా పొగలు అలుముకున్నాయి. రవీంద్ర భారతి ప్రాంతంలో ఊపిరాడక పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications