వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంట్లో భారీ చోరీ: 15లక్షలు, 70వేల నగదు మాయం..

ఎంపీ నగేశ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎంపీ ఇంట్లో వారు చోరీ చేశారు. చోరీలో 15 లక్షల విలువైన బంగారం, 70 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.

 Huge Robbery in Adilabad MP Nagesh's House

దొంగతనం సమయంలో దొంగలు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇంట్లోని సీసీ కెమెరాలను పగలగొట్టి చోరీ దృశ్యాలు రికార్డవకుండా జాగ్రత్తపడ్డారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే చోరీ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ నగేశ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉన్నారు. చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Huge Robbery took place in Adilabad MP Nagesh's House. Thieves destroyed CCTV cameras deliberately while doing robbery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X