డ్రగ్స్ కేసు: నోరు విప్పేనా సినీ ప్రముఖులు, గుట్టువీడేనా?
టాలీవుడ్ను ఓ కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ కేసులో బుదవారం నుండి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో అనుమానితులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులను పం
హైదరాబాద్: టాలీవుడ్ను ఓ కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ కేసులో బుదవారం నుండి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో అనుమానితులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులను పంపారు.
ఈ నెల19వ, తేది నుండి ఈ నెల 27వ, తేదివరకు ప్రతిరోజూ ఒక్కో సిని రంగానికి చెందిన ప్రముఖుడిని ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. అయితే సినీ నటి ముమైత్ఖాన్ మినహ ఇతరులంతా కూడ విచారణకు హజరుకానున్నట్టు చెప్పారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు.

డ్రగ్స్ సరఫరాచేసిన కెల్విన్ కాల్లిస్ట్ ఆధారంగా తెలంగాణ ఎక్సైజ్శాఖాధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19వ, తేదిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న, హీరోయిన్ ఛార్మీ, 22న, నటుడు సుబ్బరాజు, 23న, ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు హజరుకానున్నారు. ఈ నెల 24న, హీరో రవితేజ హజరుకానున్నారు. ఈ నెల 25న, ఆర్ట్ డైరె్కటర్ చిన్నా, 26న, హీరో నవదీప్ , 27న, హీరో తరుణ్, 28న, యువహీరో తనీష్, నందులను విచారించనున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications